రాజ్‌నాథ్ సింగ్‌తో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల భేటీ

రాజ్‌నాథ్ సింగ్‌తో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల భేటీ
x
Highlights

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. విభజన హామీలను అమలు చేయాలని వారు హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు....

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. విభజన హామీలను అమలు చేయాలని వారు హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీల డిమాండ్ పై రాజ్ నాథ్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఈ భేటీలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు ఆందోళన ఉపసంహరించుకున్నా, పట్టువీడకుండా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories