పండగ శుభాకాంక్షలు చెప్పిన జగన్..

పండగ శుభాకాంక్షలు చెప్పిన జగన్..
x
Highlights

దీపావళి పండగ సందర్బంగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ...

దీపావళి పండగ సందర్బంగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కోటి కాంతులు నింపాలని, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు అయన ట్విట్టర్ లో ట్వీట్‌ చేశారు. కాగా అయన పాదయాత్ర నవంబర్ 12 నుంచి మొదలు అయ్యే అవకాశముంది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి అయన తన పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories