అత్తమామలే కోడలి ఫోటోను మార్ఫింగ్ చేసి..

కన్నకూతురుగా చూసుకోవలసిన అత్తామామలే కోడలి పరువును బజారుకీడ్చారు. భర్త చనిపోవడంతో తనను చిత్ర హింసలకు...
కన్నకూతురుగా చూసుకోవలసిన అత్తామామలే కోడలి పరువును బజారుకీడ్చారు. భర్త చనిపోవడంతో తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఓ మహిళ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ నగరానికి చెందిన బాధిత మహిళకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. భర్త చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన రెండేళ్ల కూతురితో సహా అత్తమామల వద్దే ఉంటోంది ఆ మహిళ. అయితే బ్యాంకు వివరాలు చెప్పాల్సిందిగా సదరు మహిళను అత్తామామలు వేధించడం మొదలుపెట్టారు.తాను ఎంతకీ చెప్పకపోయేసరికి తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు కాదు తనను ఇంటినుంచి గెంటివేసినట్టు కూడా ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్లో గ్రాండ్గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT