వైకుంటపాళీని కనిపెట్టిన దేశం

arun
By arun
Updated on: 24 Dec 2018 3:18 PM IST
వైకుంటపాళీని కనిపెట్టిన దేశం
X

"పాములు మరియు నిచ్చెనలు" లేదా వైకుంటపాళీ అనే ఆట భారత దేశంలోనే కనిపెట్టబడిందని మీకు తెలుసా... ఈ ఆట యొక్క అసలు పేరు ముందుగా పరమపదం అని లేదా.. మోక్షపత్ అని కూడా పిలిచేవరట. 13 వ శతాబ్దపు కవి-రుషి అయిన గడదేవ్ చేత ఈ సృష్టించబడ్డాయి. ఇప్పుడు ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. శ్రీ.కో.

arun

arun

Next Story