కోహ్లీ వీరవిహారం.. సచిన్ రికార్డ్ బ్రేక్

కోహ్లీ వీరవిహారం.. సచిన్ రికార్డ్ బ్రేక్
x
Highlights

టిమీండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి రెచ్చిపోయాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండో శతకం కొట్టి పదివేల పరుగుల మైలురాయి...

టిమీండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి రెచ్చిపోయాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండో శతకం కొట్టి పదివేల పరుగుల మైలురాయి చేరుకున్న ఆటగాడిగా అరుదైన రికార్డు సాధించాడు. ఇదివరకు సచిన్‌ పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేశాడు. కాగా విరాట్‌ (157, 129 బంతుల్లో 13×4) సెంచరి పూర్తిచేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఛేజింగుకు దిగిన వెస్టిండీస్ 1 వికెట్ కోల్పోయి 36 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories