కరెంట్‌ లేక ఆగిన మెట్రోరైల్‌

కరెంట్‌ లేక ఆగిన మెట్రోరైల్‌
x
Highlights

హైదరాబాద్‌లో మెట్రోరైలులోసాంకేతిక లోపం తలెత్తింది. బాలానగర్ అంబేద్కర్ స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. మియాపూర్ నుంచి అమీర్ పేట్ వెళుతున్న రైలు కరెంట్...

హైదరాబాద్‌లో మెట్రోరైలులోసాంకేతిక లోపం తలెత్తింది. బాలానగర్ అంబేద్కర్ స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. మియాపూర్ నుంచి అమీర్ పేట్ వెళుతున్న రైలు కరెంట్ సప్లయ్ లేకపోవడంతో ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మియాపూర్‌ నుంచి ఎర్రగడ్డ వరకు మెట్రోసేవలు నిలిచిపోయాయి. ఈ ఘటనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories