జగన్‌పై దాడి...సురేశ్‌ ప్రభు దిగ్భ్రాంతి...

జగన్‌పై దాడి...సురేశ్‌ ప్రభు దిగ్భ్రాంతి...
x
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌‌లో జరిగిన దాడిపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు....

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌‌లో జరిగిన దాడిపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీఐఎస్‌‌ఎఫ్‌ సహా అన్ని సంస్థలను దర్యాప్తునకు ఆదేశించినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. దీనికి బాధ్యులెవరో గుర్తించాలని పౌర విమానయానశాఖ కార్యదర్శిని ఆదేశించానని సురేష్ ప్రభు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories