రాజయ్యను ఒప్పుకునేది లేదు..

x
Highlights

జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ పంచాయతి ప్రగతిభవన్‌కు చేరింది. తాటికొండ రాజయ్యను తప్పించి మరోకరికి అవకాశం ఇవ్వాలంటూ స్ధానిక నేతలు డిమాండ్...

జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ పంచాయతి ప్రగతిభవన్‌కు చేరింది. తాటికొండ రాజయ్యను తప్పించి మరోకరికి అవకాశం ఇవ్వాలంటూ స్ధానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మండలాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ తీర్మానాలు చేస్తున్న ద్విత్రియ శ్రేణి నేతలు ..ఇదే అంశాన్ని తెలియజేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో కేటీఆర్‌తో సమావేశమై ఇదే విషయాన్ని తెలియజేయనున్నారు. ఈ సమావేశానికి కడియం కూడా హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories