రెండు కార్లు ఢీకొని ఏడుగురి మృతి

రెండు కార్లు ఢీకొని ఏడుగురి మృతి
x
Highlights

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొనడంతో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు....

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొనడంతో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 44 వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. అతివేగంతో వస్తున్న ఓ కారు.. డివైడర్ పైకెక్కి.. ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories