అరకు దాడిలో పారిపోయిన ఆ ఇద్దరు ఎవరు...కీలక ఆధారాలను సేకరించిన దర్యాప్తు బృందం

x
Highlights

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావ్‌, మాజీ ఎమ్మెల్యే శివారి సోమ హత్యలపై ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. కీలక ఆధారాలను సేకరించిన అధికారులకు.. ఓ...

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావ్‌, మాజీ ఎమ్మెల్యే శివారి సోమ హత్యలపై ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. కీలక ఆధారాలను సేకరించిన అధికారులకు.. ఓ వీడియో ఫూటేజ్‌ లభించింది. దీంట్లో జంట హత్యల తర్వాత ఇద్దరు వ్యక్తులు పారిపోతున్నట్లు కనిపించింది. దీంతో ఆ ఇద్దరు ఎవరన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంట హత్యల్లో కీలక పాత్ర పోషించారా..? లేక మావోయిస్టు దళ సభ్యులా అని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories