ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ను ప్రారంభించిన మోదీ

arun
By arun
Updated on: 24 Dec 2018 12:55 PM IST
ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ను ప్రారంభించిన మోదీ
X

భారతదేశాన్ని డిజిటలైజ్ చేసే దిశగా తమ ప్రయాణం కొనసాగుతోందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. హైటెక్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన మోడీ అనంతరం ప్రసంగించారు. డిజిటల్ సాంకేతికత ఆవిర్భావానికి భారత్ ప్రధాన కేంద్రమని మోడీ చెప్పారు. తమ ప్రయత్నాల్లో ప్రజలూ భాగస్వామ్యం అయితే వేగవంతమైన ఫలితాలు వస్తాయన్నారు.

arun

arun

Next Story