టీడీపీ పార్టీకి కీలక నేత గుడ్ బై..

టీడీపీ పార్టీకి కీలక నేత గుడ్ బై..
x
Highlights

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ టీడీపీపార్టీకి తెలుగు దేశం పార్టీకి ఉహించని షాక్ తగిలింది. టీడీపీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాకు మంత్రి భూమా అఖిలప్రియ తీరు కారణంగానే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని టీడీపీ నేత రాంపుల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు.

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ టీడీపీపార్టీకి తెలుగు దేశం పార్టీకి ఉహించని షాక్ తగిలింది. టీడీపీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాకు మంత్రి భూమా అఖిలప్రియ తీరు కారణంగానే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని టీడీపీ నేత రాంపుల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ సర్కారు పథకాల్లో మంత్రి భూమా అఖిలప్రియా అవినీతికి పాల్పడుతున్నారని రాంపుల్లారెడ్డి ఆరోపించారు. ఇదే విషయాన్ని తాను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాను అయినా నిమ్మకునిరెత్తినట్లుగా ఉన్నారని ఆరోపించారు. నీరు, చెట్టు పథకంలో అఖిలప్రియ భారీ అవినీతికి పాల్పడ్డారని, కాగా ఇదే విషయంపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం రాంపుల్లారెడ్డి చేశారు.ఇక ఇరిగెల రాంపుల్లారెడ్డి బాటలోనే పలువురు మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీడీపీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories