తండ్రిని కోల్పోయినా వృత్తిని గౌరవించాడు కోహ్లి

arun
By arun
Updated on: 24 Dec 2018 3:27 PM IST
తండ్రిని కోల్పోయినా వృత్తిని గౌరవించాడు కోహ్లి
X

డిసెంబర్ 19, 2006 న కోహ్లి ఉదయం తన తండ్రిని కోల్పోయాడు. అయినప్పటికీ, కర్ణాటకతో జరిగిన ఒక రంజీ ట్రోఫి ఆట కోసం ఆ రోజు అతను ఢిల్లీకి వెళ్ళాడు. అంతకుముందు రోజు అతను 40 పరుగులతో అజేయంగా నిలిచాడు, ఆ రోజు 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇది సీనియర్ ప్రతినిధిగా ఆడే క్రికెట్లో అది అతని మొదటి యాభై. ఆ ఆట అయిన తర్వాతే..కోహ్లీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరు అయ్యాడు. ఇది తనకి క్రికెట్ పట్ల వున్నా గౌరవం మరియు తన స్వభావాన్ని ముందస్తు సంకేతం నిలిచిందని చాలామంది విశ్లేషకులు అంటారు. శ్రీ.కో.

arun

arun

Next Story