మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్

మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్
x
Highlights

స్త్రీలకు అయ్యప్ప దర్శనం కల్పించాలని ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది మహిళలు బలవంతంగా అయ్యప్పను దర్శించుకుందుకు ప్రయత్నం చేయడంతో కొంత...

స్త్రీలకు అయ్యప్ప దర్శనం కల్పించాలని ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది మహిళలు బలవంతంగా అయ్యప్పను దర్శించుకుందుకు ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో స్త్రీలకు అయ్యప్ప దేవుడి దర్శనం కల్పించే విషయంపై సినీనటుడు ప్రకాష్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్త్రీ అంటే తల్లి. మనం పుడమిని తల్లితో పోలుస్తాం. మనకు జన్మనిచ్చేదీ ఆ మహిళే. మరి అదే మహిళను పూజలకు దూరంగా ఉంచడంలో అర్థం ఏమిటి? దైవదర్శనానికి అతివలను అనుమతించని భక్తులు భక్తులే కాదు. అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories