
x
Highlights
ఎన్నికల యేడాదిలో ఏపీలో మరోకొత్త పార్టీ పురుడుపోసుకుంది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత జనజాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. కులాదిపత్య...
ఎన్నికల యేడాదిలో ఏపీలో మరోకొత్త పార్టీ పురుడుపోసుకుంది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత జనజాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. కులాదిపత్య రాజకీయ పల్లకిని ఇక మోసేది లేదని గిరిజన, ఎస్సీ, ఎస్టీలకు నిజమైన రాజ్యాధికారంతో పాటు.. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జనజాగృతి కృషి చేస్తుందని కొత్తపల్లి గీత తెలిపారు. పార్టీ జెండా ఎజెండా ప్రకటించిన ఆమె.. మూడోవంతు సీట్లు మహిళలకే కేటాయిస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోను విడుదల చేస్తామన్న ఆమె.. ఎంపీ పదవితో పాటు.. వైసీపీకి రాజీనామా చేశానని తెలిపారు.

Next Story
More Stories
About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire