విశాఖ నుంచి భువనేశ్వర్కు పయనం

X
Highlights
కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా గూలాబీ బాస్ కేసీఆర్ దేశవ్యాప్త టూర్ మొదలైంది. విశాఖలో సీఎం...
Chandram23 Dec 2018 10:17 AM GMT
కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా గూలాబీ బాస్ కేసీఆర్ దేశవ్యాప్త టూర్ మొదలైంది. విశాఖలో సీఎం కేసీఆర్ పర్యటన ముగిసింది. ఉదయం 11గంటల సమయంలో విశాఖ చేరుకున్న ఆయన నేరుగా శారదా పీఠానికి చేరుకున్నారు. స్వామి స్వరూపనందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడే ఉన్న రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆలయంలోనే గడిపిన ఆయన విశాఖ ఎయిర్ పోర్టు చేరుకుని ఒడిసా బయలుదేరారు. భువనేశ్వర్ చేరుకున్న అనంతరం సాయంత్రం ఆరు గంటలకు ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్తో భేటి కానున్నారు .
Next Story
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
కామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMT