మొదటి టెస్టులో టీమిండియా గెలుపు..

మొదటి టెస్టులో టీమిండియా గెలుపు..
x
Highlights

అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ బోణి కొట్టింది. చేసింది తక్కువ స్కోరే అయినా కంగారులను మట్టికరిపించింది. రెండో ఇన్నింగ్స్ లో ఓవర్...

అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ బోణి కొట్టింది. చేసింది తక్కువ స్కోరే అయినా కంగారులను మట్టికరిపించింది. రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోర్ 104/4 తో ఐదోరోజు ఆటను కొనసాగించిన ఆసీస్ లంచ్ విరామ సమయానికి మరో రెండు వికెట్లను చేజార్చుకుని 188 పరుగులు చేసింది. ఆ తరువాత వెనువెంటనే మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. దాంతో 291 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక టీంఇండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 తో ముందంజలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories