జనవరి 6న ఏపీకి తీపికబురు చెప్పనున్న నరేంద్ర మోడీ!

జనవరి 6న ఏపీకి తీపికబురు చెప్పనున్న నరేంద్ర మోడీ!
x
Highlights

ఇప్పటికే ప్రత్యేక హోదాకై పోరు సాగుతూనే ఉంది. మరో పక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై నిప్పులు చేరుగుతున్నారు. ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని,...

ఇప్పటికే ప్రత్యేక హోదాకై పోరు సాగుతూనే ఉంది. మరో పక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై నిప్పులు చేరుగుతున్నారు. ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని, ఏపీ త్రీవ అన్యాయం చేశారని చంద్రబాబు మండిపడుతున్నా విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో వచ్చే నెల జనవరి 6వ తేదీన గుంటూరులో నిర్వహించనున్న సభకు ప్రధాని మోడీ విచ్చేయుచున్నారు. సోమవారం మదనపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భారత యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రమేశ్‌నాయుడు మాట్లాడారు. ఆ తీపికబురు అంటే ప్రత్యేకహోదా గురించేనా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఖచ్చితంగా చెప్పలేను కాని తప్పకుండా ఏపీ ప్రజలకు తీపి కబురు అయితే అందుతుందని ఎన్. రమేశ్‌నాయుడు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories