జీఎస్టీ మండలి సమావేశం.. కీలక నిర్ణయం..

ఢిల్లీలో 26వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అథ్యక్షతన జరిగింది. జీఎస్టీ...
ఢిల్లీలో 26వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అథ్యక్షతన జరిగింది. జీఎస్టీ రిటర్న్ ల సరళీకరణపై ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే ఈ అంశంపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల పాటు జీఎస్టీఆర్ 3బీ ఫైలింగ్ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ గల సరుకులు రవాణాకు ఉండాల్సిన ఈ-వే బిల్లుపై అరుణ్ జైట్లీ కీలక వివరాలు వెల్లడించారు. తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ పన్నులను ఎగ్గొట్టేవారిని అరికట్టడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పన్నుల ఎగవేత వంటి వాటికి పాల్పడుతోన్న ప్రక్రియను ఈ బిల్లు వల్ల అరికట్టవచ్చని జైట్లీ చెప్పారు. ఇక ఎలక్ట్రానిక్-వే బిల్లును వచ్చేనెల 1 నుంచి దశలవారిగా అమల్లోకి తీసుకొస్తామని, ఈ ఏడాది జూన్ 1 నాటికి దేశవ్యాప్తంగా ఈ-వే బిల్లు అమల్లోకి వస్తుందన్నారు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్లో గ్రాండ్గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
సోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMTతిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ
14 Aug 2022 1:00 PM GMTకృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం...మైనరుబాలికపై ఇద్దరు యువకుల...
14 Aug 2022 12:30 PM GMTఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
14 Aug 2022 12:01 PM GMTCIBIL Score: పర్సనల్ లోన్కి అర్హులా కాదా అంటే సిబిల్ స్కోరు...
14 Aug 2022 11:30 AM GMT