నయీమ్ కేసులో ట్విస్ట్

x
Highlights

నయీమ్ కేసులో వేటు పడిన ఆరుగురిపై సస్పెన్షన్ ఎత్తేశారు. దీంతో వారు ఇవాళ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితమే సస్పెన్షన్...

నయీమ్ కేసులో వేటు పడిన ఆరుగురిపై సస్పెన్షన్ ఎత్తేశారు. దీంతో వారు ఇవాళ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితమే సస్పెన్షన్ ఎత్తేయగా...ఇవాళ ఆ ఆరుగురు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఆరోపణలు రావడంతో ఓ అదనపు ఎస్పీ, మరో ఏసీపీతో పాటు ఇంకో నలుగురిని సస్పెండ్ చేశారు. అయితే ఆ ఆరోపణలు రుజువు కాకపోవడంతో సస్పెన్షన్ ఎత్తేశారు. కాగా కరడుగట్టిన నేరస్తుడు నయీం 2016 సెప్టెంబర్‌లో ఎన్‌కౌంటర్ అయిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories