చిత్తోర్రు రాణి కర్నావతి రాఖి.

admin
Updated on: 24 Dec 2018 2:45 PM IST
చిత్తోర్రు రాణి కర్నావతి రాఖి.
X

రాణి కర్నావతి రాజ్యంఫై గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా, దాడి చేయబడిన వస్తున్నాడని తెలిసి.. రాణి కర్నావతి చక్రవర్తి హుమయూన్కు రాఖీని పంపి తన రాజ్యంలో భద్రత కోసం కోరిందట... హుమయూన్ ఆమెకు సహాయపడటానికి బయలుదేరాడు కానీ చాలా ఆలస్యంగా చేరుకున్నాడట.. అప్పటికే రాణి చనిపోయినప్పటికీ, హుమాయున్ పోరాడి బహదూర్ షాను ఓడించి రాజ్యాన్ని రాణి కర్నావతి కుమారునికి ఇచ్చాడని ప్రసిద్ది. ఇలా రాఖి ఎందరినో కలిపింది..కాపాడింది. శ్రీ.కో.

admin

admin

Next Story