ధ్యానంలో సన్యాసి.. చంపేసిన చిరుతలు..

మహారాష్ట్ర అడవిలో విషాదం చోటుచేసుకుంది. ధ్యానంలో ఉన్న బౌద్ధ సన్యాసిని దారుణంగా చంపేశాయి చిరుతపులి. ఈ ఘటన...
మహారాష్ట్ర అడవిలో విషాదం చోటుచేసుకుంది. ధ్యానంలో ఉన్న బౌద్ధ సన్యాసిని దారుణంగా చంపేశాయి చిరుతపులి. ఈ ఘటన చంద్రాపూర్ జిల్లా రాండెగి ప్రాంతానికి అడవిలో జరిగింది. రాహుల్ వాల్కే (35) అనే సన్యాసి నిత్యం ధ్యానంలోనే గడిపేవారు. ఈ క్రమంలో రాండెగి సమీపంలోని అడవిలో చరిత్రాత్మక బౌద్ధ దేవాలయం పక్కన చెట్టు కింద ధ్యానం చేసుకుంటుంటారు. ఆయనకు ఇద్దరు శిష్యులు రోజు భోజనం తెచ్చేవారు. అయితే నెల రోజుల కిందట రాహుల్ వాల్కే కనిపించకుండా పోయారు. ఈ విషయంపై ఇద్దరు శిష్యులు పోలీసులకు సమాచారం ఫిర్యాదు చేశారు. తాడోబా అంధారి టైగర్ రిజర్వు డిప్యూటీ డైరెక్టర్ గజేంద్ర నార్వానె సహకారంతో పోలీసులు అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గతంలోనే ఆ అడవిలో చిరుతలు సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. అయినా రాహుల్ వాల్కే వినకుండా అక్కడే ధ్యానంలో మునిగితేలాడు. ఈ క్రమంలో చిరుతలే దాడి చేసి ఆయనను చంపేసి ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Baby Powder: బేబీ పౌడర్తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMT