బాసర ఆలయంలో విగ్రహం మాయంపై విచారణ

admin
Updated on: 24 Dec 2018 12:21 PM IST

బాసర అమ్మవారి ఆలయంలో ఉత్సవ విగ్రహం అదృశ్యంపై విచారణ మొదలైంది. ఐదుగురు సభ్యుల బృందం ఇవాళ తెల్లవారుజాము నుంచి అక్కడి పూజారులు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది.

admin

admin

Next Story