పురాతన పర్వత శ్రేణి!

Arun Chilukuri
Updated on: 28 Dec 2018 12:14 PM IST
పురాతన పర్వత శ్రేణి!
X

భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి ఏదో మీకు తెలుసా? భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి ఆరవల్లి పర్వత శ్రేణి. ఇది నైరుతి దిశలో సుమారు 692 కి.మీ.లు, ఢిల్లీ నుండి ఉత్తర భారతదేశము మొదలుకొని దక్షిణ హర్యానా గుండా వెళుతుంది, ఇది రాజస్థాన్ రాష్ట్రాలలో పాశ్చాత్య భారతదేశం గుండా గుజరాత్లో అంతమౌతుంది. ఆరావళి శ్రేణి అనేక అడవులు, వన్యప్రాణి మరియు రక్షిత ప్రాంతాలు, యునెస్కో వారసత్వ జాబితా కోటలు, వందలాది నదులు మరియు పురాతన చరిత్రను కలిగి ఉంది. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story