పి.టి. ఉషా రూ. 250 స్కాలర్షిప్తో తన వృత్తిని ప్రారంభించారు

arun
By arun
Updated on: 24 Dec 2018 2:55 PM IST
పి.టి. ఉషా రూ. 250 స్కాలర్షిప్తో తన వృత్తిని ప్రారంభించారు
X

ఉషా చిన్నతనంలో పేదరికం మరియు అనారోగ్యంతో బాధపడ్డారు. కానీ ఆమె ప్రతిభతో నెలకు రూ 250 రూపాయల స్కాలర్షిప్గా గెలిచింది, ఆమె కేరళలోని కన్నూర్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లో చదువుకునేందుకు ఆవిడా కృషి, ప్రతిభ వీలు కల్పించింది, అక్కడ ఆమె శిక్షణ పొందింది మరియు చివరికి భారతదేశంలో "ట్రాక్ మరియు ఫీల్డ్ రాణి" గా మారింది. శ్రీ.కో.

arun

arun

Next Story