YSR Vardhanthi in Vizag: వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన రాజ్యసభ సభ్యులు..

HMTV
By HMTV
Published on: 2020-09-02 06:16:26

విశాఖ:

-వైస్సార్ 11 వ వర్ధంతి సందర్భాగా బీచ్ రోడ్డులోని వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి   శ్రీనివాస్, వైసీపీ పార్టీ నాయకులు.

-పేద మహిళలకు బియ్యం,చీరలు ఎంపిణీ చేసిన విజయసాయిరెడ్డి.

HMTV

HMTV

Next Story