YSR Jalakala Program: 28న 'వైయస్‌ఆర్‌ జలకళ' పథకం ప్రారంభం

అమరావతి: ఈ నెల 28న 'వైయస్‌ఆర్‌ జలకళ' పథకం ప్రారంభం

- క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్

- రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు మేలు

- వైయస్‌ఆర్‌ జలకళ కోసం రూ.2,340 కోట్లు కేటాయింపు

- 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా అందనున్న సాగునీరు

- పారదర్శకత కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌

- దరఖాస్తు నుంచి బోర్‌ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం

: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories