YS Vivekananda Death Case Updates: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ..

కడప :

- పులివెందులకు మరోసారి చేరుకున్న సీబీఐ అదికారులు ..

- జులైలో మొదటిసారి విచారణ ప్రారంభించిన సీబీఐ బృందాలు..

- రెండు వారాలు ముమ్మర దర్యాప్తు చేసి సాక్షులు, అనుమానితులను విచారించిన సీబీఐ..

- నలబై రోజుల తర్వాత మళ్ళీ విచారణ చేపట్టేందుకు పులివెందులకు వచ్చిన సీబీఐ..

- పులివెందుల ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఇద్దరు సీబీఐ అధికారులు..

Show Full Article
Print Article
Next Story
More Stories