YCP MP Vijaya sai Reddy: జగన్ గారి పాలనపై ప్రకృతి వరాల జల్లు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-08-23 05:39:01

అమరావతి: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

జగన్ గారి పాలనపై ప్రకృతి వరాల జల్లు.

వరుసగా రెండో ఏడాది నిండిన నాగార్జున సాగర్, శ్రీశైలం. నిండు కుండల్లా జలాశయాలు

పరవళ్లు తొక్కుతున్న నదీ నదాలు. రాష్ట్రంలో సంతోషాల పంట

చంద్రబాబుకు మాత్రం పెరిగిన కడుపు మంట.

HMTV

HMTV

Next Story