West Godavari Updates: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేఖిస్తూ ఉద్యోగుల ఆందోళన..

 పశ్చిమగోదావరి జిల్లా

- నరసాపురం లో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేఖిస్తూ కార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళన

- తమ డిమాండ్ల ను ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని హెచ్చయించిన ఐక్య కార్యాచరణ సమితి.

Show Full Article
Print Article
Next Story
More Stories