Warangal Urban Updates: నేడు TSICET 2020 పలితాల విడుదల!

HMTV
By HMTV
Published on: 2020-11-02 03:42:43

వరంగల్ అర్బన్..

-నేడు TSICET 2020 పలితాలను సాయంత్రం 3.00 గంటలకు కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ కళాశాల సెమినార్ హాల్ నందు తెలంగాణా రాష్ట్ర ఉన్నత   విద్యామండలి చైర్మన్ ఆచార్య టి పాపి రెడ్డి విడుదల చేస్తారని TSICET 2020 చైర్మన్ ఆచార్య కే రాజి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

-ఈ కార్యక్రమం లో ఇన్చార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి జనార్ధన్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం పాల్గొంటారు.

HMTV

HMTV

Next Story