Warangal Urban Updates: భీమదేవరపల్లి మండలం లో బీజేపీ కార్యకర్తల ధర్నా..

HMTV
By HMTV
Published on: 2020-11-06 12:08:16

  వరంగల్ అర్బన్ జిల్లా:

- భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో బీజేపీ కార్యకర్తల ధర్నా..

- బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్య కు నిరసనగా ఆందోళన .

- సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల యువత ధైర్యం కోల్పోతుందని ఆరోపిస్తూ ధర్నా.

HMTV

HMTV

Next Story