Warangal Urban updates: హన్మకొండ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్..

వరంగల్ అర్బన్.

-అమరావతి నగర్ కాలనిలో ప్రజలు తమను ఎవ్వరు పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

-అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవ్వరు తమను పట్టించుకోవడం లేదని, తకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని తెలిపారు.

-మంత్రి సర్దిచెప్పిన తమకు న్యాయం కావాలని ప్రజలు నిలదీశారు..

Show Full Article
Print Article
Next Story
More Stories