Warangal Urban updates: నేడు మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లా ప్రధాన రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు..

HMTV
By HMTV
Published on: 2020-09-06 04:32:00

వరంగల్ అర్బన్..

-వాహనాల తనికులు చేపట్టిన పోలీసులు.

-అనుమానిత వ్యక్తుల పై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.

-నిన్న రాత్రి నుండి కొనసాగుతున్న చెక్ పోస్ట్ తనిఖీలు.

HMTV

HMTV

Next Story