Warangal Urban district: పాదయాత్ర చేపట్టి నిరసన తెలుపుతున్న రైతు!
వరంగల్ అర్బన్...
-నాగలి పట్టి 40 కిమీ పాదయాత్ర చేపట్టి నిరసన తెలుపుతున్న రైతు..
-తన భూమి తనకి ఇప్పించాలి అని వినూత్న నిరసన..
-పిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదంటూ.. సిపి కార్యాలయానికి పాదయాత్ర చేపట్టిన రైతు.
-సీపీ ని కలిసి తన బాధ ని చెప్పుకుంటా అని ఆవేదన వ్యక్తం చేసిన పోనకల్ కి చెందిన రైతు..
-వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం పోనగల్ గ్రామ రైతు..
Next Story



