Warangal Updates: ఫారెస్టు ఖాళీ స్థలాన్ని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

వరంగల్ రూరల్ జిల్లా :

- నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు భాగాన కబ్జాకు గురైన ఫారెస్టు ఖాళీ స్థలాన్ని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

- అధికార పార్టీ నాయకులు పట్టణంలోని ఖాళీ స్థలాలను కబ్జా చేయడం సిగ్గుమాలిన పని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories