Warangal: కరోనా అంబులెన్స్ లను ప్రారంభించిన TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్

- ఉమ్మడి వరంగల్ జిల్లా కు సంబంధించి గిఫ్ట్ ఏ స్మైల్ క్రింద 10 నియోజకవర్గాల కరోనా అంబులెన్స్ లను ప్రారంభించిన TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటీఆర్

- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఇతర ఎమ్మెల్యేలు హాజరు

- సకాలంలో అంబులెన్స్ లను తయారు చేయించిన మంత్రి ఎర్రబెల్లి ని ప్రత్యేకంగా అభినందించిన మంత్రి కేటీఆర్

- అంబులెన్స్ లను ఇచ్చిన దాతలను అభినందించిన మంత్రులు కేటీఆర్,ఎర్రబెల్లి

- పాలకుర్తి కి 2 ,వర్ధన్నపేట కి 2, ములుగు 1,భూపాలపల్లి 1,పరకాల 1, వరంగల్ పశ్చిమ 1,వరంగల్ తూర్పు 1,జనగామ 1 లను ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ కి తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

Show Full Article
Print Article
Next Story
More Stories