Warangal Rural district updates: డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు...

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా:

-రాయ‌ప‌ర్తి మండలం బాలాజీన‌గ‌ర్ తండాలో 25 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి  స‌ర‌ఫ‌రాశాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

-పాల్గొన్న మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్ నాయ‌క్, ఆయ‌న స‌తీమ‌ణి డాక్ట‌ర్ ల‌క్ష్మీ, తల్లిదండ్రులు బానోత్ కేవ్ లా నాయ‌క్, బాజు బాయి లు

-ఎమ్మెల్యే సొంతూరు బాలాజీ నగర్ తండా లోని 25 డ‌బుల్ బెడ్ రూం లకు ఒక్కో ఇంటికి రూ.50వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే

-శంక‌ర్ నాయ‌క్ త‌ల్లిదండ్రులు

-ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ కుటుంబాన్ని అభినందించిన మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావు

Show Full Article
Print Article
Next Story
More Stories