Warangal Rural district updates: కన్నతల్లికి కరోనా రావడంతో ఊరు బయట ఒదిలిన కొడుకులు.

వరంగల్ అర్బన్ జిల్లా:

-వేలేరు మండలంలోని పీచర గ్రామంలో అమానుషం.

-మారబోయిన లచ్చమ్మ (82) కు కరోనా పాజిటివ్,

-కన్నతల్లి కి కరోనా పాజిటివ్ రావడంతో తల్లిని ఒంటరిగా వ్యవసాయ బావి వద్ద వదిలేసిన కొడుకులు

-బాధితురాలికి నలుగురు కుమారులు, ఒక కూతురు.

-మానవత్వాన్ని మంట కలుపుతున్నా కరోనా..

Show Full Article
Print Article
Next Story
More Stories