Vizianagaram Updates: సాలూరు ఎమ్మార్వో ఆఫీసు వద్ద సీపీఎం శికపరువు గ్రామస్తుల ఆందోళన...

 విజయనగరం..

* సాలూరు ఎమ్మార్వో ఆఫీసు వద్ద సీపీఎం నాయుకుల ఆద్వర్యంలో శికపరువు గ్రామస్తులు ఆందోళన.

* శికపరువు ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను వ్యతిరేకిస్తే కేసులు పెడతామని సిఐ సింహాద్రినాయుడు తమని బెదిరింపులు చేస్తున్నారంటూ       ఆందోళన

* మైనింగ్ కి ఊరంతా అనుకూలంగా వుండాలని, లేనిచో ఇబ్బందులు తప్పవని హెచ్చరింస్తున్న సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రినాయుడు.

* తమ గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్ లపై చర్యలు తీసుకోవాలని సాలూరు ఎమ్మార్వోని డిమాండ్.

Show Full Article
Print Article
Next Story
More Stories