Vizianagaram Updates: పైడితల్లి అమ్మవారి సిరిమానును దర్శించుకున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం....

HMTV
By HMTV
Published on: 2020-10-27 13:19:34

   విజయనగరం :

-- సిరిమానును నాలుగవసారి అధిరోహించిన ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు

-- డిసిసిబి బ్యాంక్ నుండి సిరిమానోత్సవాన్ని తిలకించి, దర్శించుకోనున్న మంత్రి బొత్స సత్యనారాయణ

-- సిరిమాను పండుగకు దూరంగా రాజవంశీయుల వారసులు అశోక్ గజపతి రాజు

HMTV

HMTV

Next Story