Vizianagaram updates: నవోదయ స్కూల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి..

HMTV
By HMTV
Published on: 2020-09-29 13:14:19

విజయనగరం ...

-శృంగవరపుకోట మండలం నవోదయ స్కూల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి..

-7గురు పేకాట రాయుళ్ళను, వారివద్ద నుండి 46 వేల రూపాయల నగదును, నాలుగు మోటార్ సైకిళ్ళను, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. 

HMTV

HMTV

Next Story