Vishnu Kumar Raju Comments: శనివారం ఆదివారం కూడా కోర్టులు తెరిచి ఉంచాలి...

 విశాఖ

- మాజీ ఎమ్మెల్యే విష్ణు కూమార్ రాజు కామెంట్స్

- ప్రతి శనివారం కూల్చివేతలు పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుంటుంది

- శుక్రవారం నోటీసులు ఇచ్చి శనివారం కూల్చి వేస్తున్నారు

- ఇళ్లు వస్తాయని అనుకున్న ప్రజలుకు ఈ ప్రభుత్వం నిరాశ పరుస్తుంది

- జివిఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రజలు హక్కులను హరించే వద్దు

- ఇటువంటి పనులు చేస్తే పెట్టు బడులు పెట్టడానికి ఎం ఒక్కడు రాడు

- చిన్న చిన్న బడ్డీలను సైతం వదలడం లేదు

Show Full Article
Print Article
Next Story
More Stories