Visakhapatnam updates: ఏపీకి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు..ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాధ్..

విశాఖ..

-ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాధ్‌ కామెంట్స్..

-విశాఖ రైల్వే జోన్ రెండు ముక్కులు చేయడం అత్యంత దారుణం

-రాష్ట్రంలో అసమర్ధపాలన సాగుతుంది.

-వైసిపి ఎంపీలు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదు?

-కాంగ్రెస్ పార్టీ మాట జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు.

-విశాఖలో పోర్టు స్కూల్ ను మూసివేస్తానంటున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహారిస్తుంది.

-రాష్ట్రంలో వరసగా శిరోముండనం ఘటనలు జరగడం బాధకరం.

-శిరోముండన ఘటనలు వెనుక జగన్ ప్రభుత్వ పాత్ర ఉంది.

-రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories