Visakhapatnam updates: వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు..అవంతి శ్రీనివాస్ పిసి

విశాఖ..

అవంతి శ్రీనివాస్ పిసి

-వ్యవసాయానికి‌ మీటర్లు బిగించవద్దని‌ కేంద్రానికి చంద్రబాబు ఎందుకు లేఖ రాయరు.

-హిందువుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదు

-మాది సెక్యులర్ ప్రభుత్వం...అందరి మత విశ్వాసాలని‌మా ప్రభుత్వం పట్టించుకుంటుంది

-కృష్ణా పుష్కరాలలో చంద్రబాబు ఎన్ని ఆలయాలు పడగొట్టించారో గుర్తు లేదా

-చంద్రబాబు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది

-పేద రైతులకి ఉచిత విద్యుత్ ని నాడు చంద్రబాబు వ్యతిరేకించారు.

-అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే మూడు రాజధానులు

-అమరావతిని‌ కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలనా రాజధానిగా చేస్తాం..

-పోలీస్ కుటుంబం‌ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ పోలీసులపైనమ్మకం లేదనటం దారుణం...

-లోకేష్ ని జైలుకి వెళ్లకుండా చూసుకోమనండి

Show Full Article
Print Article
Next Story
More Stories