Visakhapatnam updates: సింహచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం..

HMTV
By HMTV
Published on: 2020-08-27 07:14:06

విశాఖ..

-మొదలైన సింహచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం.

-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న చైర్ పర్సన్ సంచయిత గజపతి.

-దేవస్థానం ఆదాయ మార్గాలు సమకూర్చుకునే అంశాలు పై ప్రధాన ప్రతిపాదనలు, నిర్ణయాలు.

-దేవస్థాన భూములు లీజుకు ఇచ్చే అంశం పై ప్రతిపాదన.

HMTV

HMTV

Next Story