Visakhapatnam updated: సింహాంద్రి అప్పన్న హుండీ ఆదాయం 35 రోజులకు గాను 47 లక్షల నగదు

HMTV
By HMTV
Published on: 2020-09-03 02:45:47

విశాఖ..

-సింహాంద్రి అప్పన్న హుండీ ఆదాయం 35 రోజులకు గాను 47 లక్షల నగదు, 22 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి అప్పన్నకు భక్తులు కానుకగా సమర్పించారు.

-భక్తుల రాక పెరగడంతో స్వామి వారి ఆదాయం క్రమేపీ పెరుగుతోంది.

-స్వామి వారి పూజలు ఆన్​లైన్​లో పెరుగుతుండటంతో.. ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

HMTV

HMTV

Next Story