Visakhapatnam: విశాఖలో 57వ వార్డు లో విగ్రహాల వివాదం....

విశాఖ...

-బుద్దిడి విగ్రహం, హునుమాన్ ఆలయ స్థంభాలను తొలగించిన జీవీఎంసీ సిబ్బంది..

-ఆలయ స్థంభాల తొలగించడం పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన స్థానికులు

-స్థానికుల సమాచారంతో ఘటన స్థలం కు చేరుకున్న సాధుమఠం స్వామిజీ శివానంద, హిందూ పరిషత్ సభ్యులు..

-ఆలయ స్థంభాలు, బుద్దిడి విగ్రహం తొలగింపు పై ఆందోళన..

-ఘటన స్థలం కు చేరుకుని స్థానికులకు నచ్చజెప్పి పంపిన పోలిసులు..

Show Full Article
Print Article
Next Story
More Stories