Visakha Weather Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి..

 విశాఖ..

-శ్రీలంక తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టం నుండి 1.5 km ఎత్తు వరకు కొనసాగుతున్న ద్రోణీ...

-దీని ప్రభావంతో ఉత్తర కోస్తా లో భారీ వర్షాలు

-తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు అక్కడ అక్కడ వర్షాలు..

-ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు...

-16,17 తేదీల్లో కోస్తాంధ్ర లో వర్షాలు..

Show Full Article
Print Article
Next Story
More Stories