Visakha updates: నక్కపల్లి మండలo రాజయ్యపేట గ్రామంలో మత్యకారులు ఆందోళన..

HMTV
By HMTV
Published on: 2020-10-15 07:18:23

విశాఖ..

-రాజయ్యపేట గ్రామానికి సంభందించిన ఉప్పుటేరు లో చేపలు చనిపోయిన వైనం

-ఉప్పుటేరు చెరువులో 5000 వేల కుటుంబాలు బ్రతుకుతున్నామని మత్స్యకారులు ఆందోళన

-హెటేరో డ్రగ్స్ కంపెనీ పొల్యూషన్ వాటర్ ఉప్పుటేరు చేరువులలో వదలడం వల్ల చేపలు చనిపోయాయి అని మత్యకారులు ఆందోళన

-ఎన్ని సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు అని మత్యకారులు ఆందోళన చెందుతున్నారు

HMTV

HMTV

Next Story